తిరిగి పార్టీ పనిలో పడిన సోనియా, కార్యకర్తలకు దూరమే

షాల్వార్ కమీజు ధరించి ఆమె సమావేశంలో దర్శనమిచ్చారు. సోనియా ఆరోగ్యంగానే ఉన్నారని, అయితే వైద్యుల సలహా మేరకు మరింత కాలం పూర్తి స్థాయి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటారని ఎఐసిసి అధికార ప్రతినిధి జనార్దన్ ద్వివేది చెప్పారు. మునుపటి లాగే ఆమె ప్రధానిని ఆహ్వానించారని ఆయన చెప్పారు. సోనియా ఎప్పటిలాగే పనిలో పడడం ఆనందంగా ఉందని పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ చెప్పారు. సోనియా ఆరోగ్యం కుదుటపడిందని, ఆమె ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొంటారని అంబికా సోనీ అన్నారు. ఈ నెల 8వ తేదీన ఢిల్లీ తిరిగి వచ్చిన తర్వాత పార్టీ సహచరులను సోనియా కలుసుకోవడం ఇదే తొలిసారి.
More From
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications