సిబిఐ విచారణ: బళ్లారికి ఒఎంసి డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి

కాగా, గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి విచారణలో సిబిఐ అధికారులకు డొంక తిరుగుడు సమాధానాలు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏదైనా అడిగితే ఆ సంతకం తనది కాదని, ఫోర్జరీ చేశారేమోనని గాలి జనార్దన్ రెడ్డి సమాధానం ఇస్తున్నారని సమాచారం. శ్రీనివాస రెడ్డి కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఏదైనా అడిగితే గుర్తు లేదని, గుర్తుకు వచ్చిన తర్వాత చెబుతానని అంటున్నారని తెలుస్తోంది. వారి తీరుతో సిబిఐ అధికారులు తీవ్ర అసహనానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ముందే సిబిఐ అధికారులు ఆధారాలను సేకరించి పెట్టుకున్నారు. వాటి ఆధారంగా ప్రశ్నలు రూపొందించుకుని గాలి జనార్దన్ రెడ్డిని, శ్రీనివాస రెడ్డిని విచారిస్తున్నారు. అయితే, వారిద్దరి నుంచి కూడా సరైన సమాధానాలు రావడం లేదని అంటున్నారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications