బ్యాంకు లాకర్లలో గాలి వర్గానికి కిలోల కొద్ది బంగారం

యాక్సిస్ బ్యాంకులో ఆయన కుటుంబ సభ్యులకు పది లాకర్లు ఉన్నాయి. వీటిలో ఐదింటిని మాత్రమే అధికారులు తెరిచారు. మరిన్ని బ్యాంకుల్లోని లాకర్లనూ తెరిపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కేవలం గాలి శ్రీనివాస్ రెడ్డి లాకర్లలోనే ఇంత బంగారం, డబ్బు ఉండటాన్ని చూసి సిబిఐ అధికారులే ఆశ్యర్యపోయారట. శనివారం ఉధయం పదిగంటల ప్రాంతంలో బళ్లారిలోని యాక్సిస్ బ్యాంకుకు చేరుకొని బ్యాంకు లాకర్లు ఓపెన్ చేసి బంగారం, డబ్బులు కనుగొన్నారు. అంతేకాకుండా డ్రైవర్ దగ్గర గాలికి సంబంధించిన పలు భూముల పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు.
More From
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications