గాలి మైనింగ్ కేసులో మరో ముగ్గురికి సిబిఐ నోటీసులు

ఆ ముగ్గురి పేరు మీద గాలి జనార్దన్ రెడ్డి ఆర్థిక లావాదేవీలు నిర్వహించారని సిబిఐ అధికారులు అనుమానిస్తున్నట్లు సమాచారం. కాగా, గాలి జనార్దన్ రెడ్డిని, శ్రీనివాస రెడ్డిని మరో వారం రోజుల పాటు తమ కస్టడీకి కోరుతూ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గాలి జనార్దన్ రెడ్డి కస్టడీలో ఉండడం వల్ల సాక్షుల్లో నమ్మకం పెరిగిందని, స్వచ్ఛందంగా వారు ముందుకు వస్తున్నారని సిబిఐ అంటోంది. గాలి జనార్దన్ రెడ్డి కంపెనీలు విదేశాల్లో కూడా ఉన్నాయని, వాటి వివరాలు రాబట్టాల్సి ఉందని చెబుతోంది. మొత్తం మీద, గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. గాలి జనార్దన్ రెడ్డిని, శ్రీనివాస రెడ్డిని సిబిఐ అధికారులు సోమవారం నాంపల్లి కోర్టు ముందు హాజరు పరిచిన విషయం తెలిసిందే.
More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications