తెలంగాణ సమ్మెపై రేణుకా చౌదరి సెటైర్లు

ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని తెలంగాణవాదులు సకల జనుల సమ్మెను విరమించుకోవాలన్నారు. లేదంటే ప్రజలు అసహ్యించుకుంటారన్నారు. సిడబ్లుసిలో అత్యున్నత పదవులు అనుభవించిన వారు సైతం అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదన్నారు. వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ తర్వాత సిబిఐ దర్యాఫ్తు మందగించిందనడం అవాస్తవమన్నారు. సిబిఐ దర్యాఫ్తు మందగించలేదన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి దీక్ష పైనా ఆమె వ్యంగ్యాస్త్రాలు సందించారు. మోడి తన బరువును తగ్గించుకోవడానికే సద్భావన దీక్ష చేపట్టారన్నారు. తాను కూడా తన బరువు తగ్గించుకోవడానికి దీక్ష చేయడంపై ఆలోచిస్తానన్నారు.
More From
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications