వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ సమ్మెపై రేణుకా చౌదరి సెటైర్లు
ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని తెలంగాణవాదులు సకల జనుల సమ్మెను విరమించుకోవాలన్నారు. లేదంటే ప్రజలు అసహ్యించుకుంటారన్నారు. సిడబ్లుసిలో అత్యున్నత పదవులు అనుభవించిన వారు సైతం అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదన్నారు. వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ తర్వాత సిబిఐ దర్యాఫ్తు మందగించిందనడం అవాస్తవమన్నారు. సిబిఐ దర్యాఫ్తు మందగించలేదన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి దీక్ష పైనా ఆమె వ్యంగ్యాస్త్రాలు సందించారు. మోడి తన బరువును తగ్గించుకోవడానికే సద్భావన దీక్ష చేపట్టారన్నారు. తాను కూడా తన బరువు తగ్గించుకోవడానికి దీక్ష చేయడంపై ఆలోచిస్తానన్నారు.
renuka choudary telangana sakala janula strike congress narendra modi ys jagan రేణుకా చౌదరి తెలంగాణ సకల జనుల సమ్మె కాంగ్రెసు నరేంద్ర మోడి వైయస్ జగన్
English summary
AICC spokes person Renuka Choudary said today that central government will think about Telangana when there law and orders is in government hand.
Story first published: Monday, September 19, 2011, 18:11 [IST]