ఎనిమిదో రోజు కొనసాగుతున్న తెలంగాణ సమ్మె

పోలీసు భద్రత మధ్య కొన్ని ఆర్టీసీ బస్సులను ఆర్టీసీ అధికారులు తిప్పుతున్నప్పటికీ ఎక్కువ శాతం డిపోలకే పరిమితమయ్యాయి. కరీంనగర్ తదితర జిల్లాల్లో ఆర్టీసి అధికారులు బస్సులు బయటకు తీసేందుకు చేసే ప్రయత్నాలను ఆర్టీసి జెఏసి అడ్డుకొంది. నిజాం కళాశాలలో సోమవారం విద్యార్థులపై పోలీసుల దాష్టీకాన్ని నిరసిస్తూ విద్యార్థులు మంగళవారం కళాశాల ప్రిన్సిపల్ను అడ్డుకున్నారు. ప్రిన్సిపల్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. విద్యార్థులపై పోలీసుల దాష్టీకానికి బాధ్యత వహిస్తూ ప్రిన్సిపల్ అశోక్ నాయుడు విద్యార్థులకు క్షమాపణ చెప్పి వారి సమక్షంలో రాజీనామా చేశారు. బాధిత విద్యార్థులను కోదండరాం పరామర్శించారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications