కాంగ్రెసు ఎమ్మెల్యేలకు తెలంగాణ సెగ, ఇళ్ల ముట్టడి

కాగా, తెలంగాణ సకల జనుల సమ్మె గురువారంనాడు 17వ రోజుకు చేరుకుంది. ఆర్టీసి సమ్మె 11వ రోజుకు, మెడికల్ సమ్మె 8వ రోజుకు చేరుకున్నాయి. సకల జనుల సమ్మెతో తెలంగాణ ఆర్టీసి బస్సులు చాలా వరకు నడవడం లేదు. రేపు తెలంగాణ జెఎసి ఆధ్వర్వంలో హైదరాబాదు జరగనుంది. తెలంగాణ జెఎసి నాయకులు హైదరాబాదుపై తమ దృష్టిని కేంద్రీకరించినట్లు కనిపిస్తోంది. సకల జనుల సమ్మెకు మద్దతుగా వార్తాపత్రికల హ్యాకర్లు సమ్మెకు దిగారు. వారు వార్తాపత్రికల పంపిణీని ఆపేయడమే కాకుండా ర్యాలీకి సిద్దపడ్డారు. దాంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు.
More From
-
కళ్ళలో కారం కొట్టి, సినీ ఫక్కీలో కోటిరూపాయలు చోరీ.. ట్విస్ట్ ఏంటంటే -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!!












Click it and Unblock the Notifications