దీపావళి లేపు తెలంగాణపై కాంగ్రెసు వైఖరి వెల్లడి?

తెలంగాణపై అఖిల పక్ష సమావేశానికి ఆహ్వానిస్తూ ఒకటి, రెండు రోజుల్లో కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం రాష్టానికి చెందిన రాజకీయ పార్టీలకు లేఖలు రాయనున్నట్లు ఎఐసిసి వర్గాలంటున్నాయి. ఇదే సమయంలో యుపిఎ భాగస్వామ్య పక్షాలతో కూడా కాంగ్రెసు సమావేశమవుతుందని అంటున్నారు. తెలంగాణపై తమకు ఇష్టమైన పద్ధతిలో వార్తాకథనాలు ఇస్తున్నారని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ తప్పు పట్టినప్పటికీ అటువంటి ఊహాగానాలు చేసే అవకాశాన్ని కాంగ్రెసు కల్పిస్తూనే ఉన్నది.
ప్రధాని మన్మోహన్ సింగ్ గానీ, ఇతర కాంగ్రెసు అధిష్టానం పెద్దలు గానీ కాంగ్రెసు తెలంగాణ నేతలకు ఏ విధమైన హామీ ఇవ్వడం లేదు. సంప్రదింపులు జరగాల్సి ఉందని, తెలంగాణ సమస్య పరిష్కారానికి మరింత సమయం అవసరమని అంటున్నారు. తనను కలిసిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రతినిధి బృందానికి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా ఏ విధమైన హామీ ఇవ్వలేదు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications