దీపావళి లేపు తెలంగాణపై కాంగ్రెసు వైఖరి వెల్లడి?

తెలంగాణపై అఖిల పక్ష సమావేశానికి ఆహ్వానిస్తూ ఒకటి, రెండు రోజుల్లో కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం రాష్టానికి చెందిన రాజకీయ పార్టీలకు లేఖలు రాయనున్నట్లు ఎఐసిసి వర్గాలంటున్నాయి. ఇదే సమయంలో యుపిఎ భాగస్వామ్య పక్షాలతో కూడా కాంగ్రెసు సమావేశమవుతుందని అంటున్నారు. తెలంగాణపై తమకు ఇష్టమైన పద్ధతిలో వార్తాకథనాలు ఇస్తున్నారని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ తప్పు పట్టినప్పటికీ అటువంటి ఊహాగానాలు చేసే అవకాశాన్ని కాంగ్రెసు కల్పిస్తూనే ఉన్నది.
ప్రధాని మన్మోహన్ సింగ్ గానీ, ఇతర కాంగ్రెసు అధిష్టానం పెద్దలు గానీ కాంగ్రెసు తెలంగాణ నేతలకు ఏ విధమైన హామీ ఇవ్వడం లేదు. సంప్రదింపులు జరగాల్సి ఉందని, తెలంగాణ సమస్య పరిష్కారానికి మరింత సమయం అవసరమని అంటున్నారు. తనను కలిసిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రతినిధి బృందానికి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా ఏ విధమైన హామీ ఇవ్వలేదు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications