తెలంగాణపై మ్యాజిక్ ఫార్ములా ఉందా: కారత్ లేఖపై సింఘ్వీ

తెలంగాణ సమస్యపై సంప్రదింపులు లేకుండా ఏమీ చేయలేమని గులాం నబీ ఆజాద్ అన్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ఇంకా సంప్రదింపులు జరగాల్సి ఉందని ఆయన అన్నారు. ప్రతిష్టంభన ముగిసిపోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కాగా, తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు అవసరం లేదని ప్రధానికి లేఖ రాయనున్నట్లు సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎబి బర్ధన్ చెప్పారు. ఆయనను సోమవారం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కలిశారు. తమ పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications