తెలంగాణపై మ్యాజిక్ ఫార్ములా ఉందా: కారత్ లేఖపై సింఘ్వీ

తెలంగాణ సమస్యపై సంప్రదింపులు లేకుండా ఏమీ చేయలేమని గులాం నబీ ఆజాద్ అన్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ఇంకా సంప్రదింపులు జరగాల్సి ఉందని ఆయన అన్నారు. ప్రతిష్టంభన ముగిసిపోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కాగా, తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు అవసరం లేదని ప్రధానికి లేఖ రాయనున్నట్లు సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎబి బర్ధన్ చెప్పారు. ఆయనను సోమవారం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కలిశారు. తమ పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.
More From
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications