తెలంగాణ యోధుడు రాజ బహదూర్ గౌర్ కన్నుమాత

జైలులో ఉండగానే ఆయన 1952లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయనను విడుదల చేయాలని రాజ్యసభకు ఎన్నికైన తర్వాత భారత ప్రభుత్వం ఆదేశించింది. ఉర్దూలో మంచి ప్రావీణ్యం గల గౌర్ అంజుమన్ తరక్కి ఉర్దూ అధ్యక్షుడిగా ఉన్నారు. పరిశోధనల నిమిత్తం గౌర్ భౌతిక కాయాన్ని ఉస్మానియా వైద్య కళాశాలకు అప్పగించనున్నట్లు సిపిఐ రాష్ట్ర సమితి ఓ ప్రకటనలో తెలిపింది. గౌర్ మృతికి పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు.












Click it and Unblock the Notifications