కర్రల సమరం బీభత్సం, పలువురికి గాయాలు

భక్తులు కర్రలకు ఇనుప తొడుగులతో రావడంతో వాటితో కొట్టుకోవడం వల్ల బీభత్సంగా మారిందని అంటున్నారు. పైగా, చాలా మంది మద్యం సేవించి రావడంతో విచక్షణారహతంగా కర్రలతో కొట్టుకున్నట్లు చెబుతున్నారు. తాగి రావద్దని, కర్రలకు ఇనుప తొడుగులు ఉంచుకోవద్దని ప్రమాణం చేయించినా ఫలితం లేకుండాపోయింది. యేటా కర్రల సమరం జరుగుతున్నా భక్తుల మూఢ నమ్మకం వల్ల అదుపు చేయలేకపోతున్నారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications