పులివెందుల పిఎస్ ముందు వైయస్ జగన్ ధర్నా

కాగా వైయస్సార్సీ పార్టీ కో-ఆర్డినేటర్లను ఆదివారం నియమించారు. పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర సమన్వయకర్తగా చిత్తర్పు నాగేశ్వర రావు, ప్రోగ్రామ్ కమిటీ కో ఆర్డినేటర్గా తలశిల రఘురాం నియమితులయ్యారు. మీడియా కమిటీ రాష్ట్ర సమన్వయకర్తగా ఎం వెంకట ప్రసాద్, ఐటి వింగ్ కో ఆర్డినేటర్గా చల్లా మధుసాధన్ రెడ్డిలను నియమించారు. మరోవైపు రాష్ట్రంలోని అప్రకటిత విద్యుత్ కోతకు నిరసనగా వైయస్సార్సీ ఈ నెల 11న ఆందోళనకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ధర్నాలు రైతులు పాల్గొనాలని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కోరారు.












Click it and Unblock the Notifications