కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉంటా: తెలంగాణపై చిరు

కాగా అంతకుముందు మినీ కోర్ కమిటీ భేటీలో చిరంజీవితో పాటు ఏఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం, గులాం నబీ ఆజాద్తో భేటీ అయిన చిరంజీవి తెలంగాణపై తన నిర్ణయాన్ని వారికి చెప్పారు. మరోవైపు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తెలంగాణపై తన నివేదికను పంపించారు.












Click it and Unblock the Notifications