తెలంగాణపై మళ్లీ చర్చలు అవసరం లేదు: జెసి

ఆర్టీసీ ఎన్ఎంయూ సమ్మె విరమించడంపై ఆ సంఘం నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. సమ్మె విరమణ ఘనత ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలదేనని అయన కొనియాడారు. సకల జనుల సమ్మెను విరమించాలని, సమ్మె కాలంలో హింసకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టంగా చెప్పారని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications