వెంబడించి పొన్నం ప్రబాకర్ను అరెస్టు చేసిన పోలీసులు

వరంగల్ జిల్లాలో కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాజయ్యను పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళన చేస్తున్న ఆందోళనకారులను నిర్బంధించడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలంతా తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగానే రైళ్లను ఎక్కడం మానేశారని ఆయన అన్నారు. నల్లగొండ జిల్లా భువనగిరి రైల్వే స్టేషనులో పోలీసులు కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు కె. కేశవరావును, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికైనా తెలంగాణ కోసం ఈ ప్రాంత మంత్రులు రాజీనామా చేయాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా మహబూబా బాద్లో కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు బలరాం నాయక్ను పోలీసులు అరెస్టు చేశారు.
More From
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications