తెలంగాణ రైల్ రోకో: నేతల అరెస్టులు, గృహనిర్బంధాలు

కరీంనగర్ జిల్లా జమ్మికుంట కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ను, మాజీ మంత్రి జీవన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని మానకొండూరు పోలీసు స్టేషన్కు తరలించారు. తెరాస నాయకుడు నాయని నర్సింహారెడ్డిని హైదరాబాద్లోని బర్కత్పురాలోని ఇంట్లో అరెస్టు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో నాయకులకు పోలీసులు గృహ నిర్బంధం విధించారు. సిర్పూర్ శాసనసభ్యుడు కావేటి సమ్మయ్యను గృహనిర్బంధం చేసారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో పోలీసులు 20 మంది తెలంగాణవాదులను అరెస్టు చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో 10 మంది విద్యార్థులను అరెస్టు చేశారు.
తెలంగాణ జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవితను హైదరాబాదులోని మౌలాలి రైల్వే స్టేషనులో అరెస్టు చేశారు. వరంగల్ జిల్లా కాజీపేటలో పార్లమెంటు సభ్యుడు రాజయ్యను పోలీసులు అరెస్టు చేశారు. బోధన్లో కొప్పుల ఈశ్వర్ను గృహనిర్బంధం చేశారు. మందమర్రిలో శాసనసభ్యుడు ఓదేలును పోలీసులు అరెస్టు చేశారు. రామగుండంలో పార్లమెంటు సభ్యుడు వివేక్ను అరెస్టు చేశారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications