తెలంగాణ సమస్యకు త్వరలో పరిష్కారం: శైలజానాథ్

తెలంగాణ సమస్యపై మంత్రివర్గ సమావేశంలో చర్చకు ఉండదని, అయితే మంత్రిగా ఆ సమస్యను త్వరగా పరిష్కరించాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తానని ఆయన అన్నారు. సాధ్యం కాని డిమాండ్లు పెట్టి ఉద్యోగులు సమ్మెను కొనసాగించడం మంచిది కాదని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులతో తమ చర్చలు విఫలం కావడం విచారకరమని ఆయన అన్నారు. రైల్ రోకో సందర్భంగా అరెస్టయినవారిపై చట్టప్రకారం చర్యలుంటాయని ఆయన చెప్పారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications