బాన్సువాడ ఉప ఎన్నిక: కాంగ్రెసుకు సెటిలర్ల అండ?

బాన్సువాడ నియోజకవర్గంలోని ఓటర్లలో సీమాంధ్ర సెటిలర్లు, మైనారిటీలు కలిపి 35 వేలకు పైగా ఉంటారని సమాచారం. నిజానికి, నిజామాబాద్ జిల్లాలో సీమాంధ్ర నుంచి చాలా ఏళ్ల క్రితం వచ్చి స్థిరపడిననవారి సంఖ్య పెద్దగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నుంచి నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో మండవ వెంకటేశ్వర రావు పోటీ చేసి గెలిచే స్థాయికి వచ్చారు. తెలంగాణకు వ్యతిరేకంగా సెటిలర్లు బాన్సువాడలో కాంగ్రెసు అభ్యర్థికి ఓటేసినట్లు భావిస్తున్నారు. అలాగే కొంత మంది మైనారిటీలు కూడా కాంగ్రెసుకు అండగా నిలిచినట్లు సమాచారం. మైనారిటీలు చాలా వరకు కాంగ్రెసుకు సంప్రదాయ ఓటర్లుగా ఉన్నారు. అందుకే, శ్రీనివాస గౌడ్ లెక్కించదగ్గ స్థాయిలో ఓట్లను సాధించారని అంటున్నారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications