బాన్సువాడ ఉప ఎన్నిక: కాంగ్రెసుకు సెటిలర్ల అండ?

బాన్సువాడ నియోజకవర్గంలోని ఓటర్లలో సీమాంధ్ర సెటిలర్లు, మైనారిటీలు కలిపి 35 వేలకు పైగా ఉంటారని సమాచారం. నిజానికి, నిజామాబాద్ జిల్లాలో సీమాంధ్ర నుంచి చాలా ఏళ్ల క్రితం వచ్చి స్థిరపడిననవారి సంఖ్య పెద్దగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నుంచి నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో మండవ వెంకటేశ్వర రావు పోటీ చేసి గెలిచే స్థాయికి వచ్చారు. తెలంగాణకు వ్యతిరేకంగా సెటిలర్లు బాన్సువాడలో కాంగ్రెసు అభ్యర్థికి ఓటేసినట్లు భావిస్తున్నారు. అలాగే కొంత మంది మైనారిటీలు కూడా కాంగ్రెసుకు అండగా నిలిచినట్లు సమాచారం. మైనారిటీలు చాలా వరకు కాంగ్రెసుకు సంప్రదాయ ఓటర్లుగా ఉన్నారు. అందుకే, శ్రీనివాస గౌడ్ లెక్కించదగ్గ స్థాయిలో ఓట్లను సాధించారని అంటున్నారు.
More From
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు












Click it and Unblock the Notifications