విమర్శలకు కాలమే సమాధానం చెప్తుంది: జానారెడ్డి

నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణను నెరవేర్చాలని తాను అనునిత్యం ఆలోచిస్తున్నానని చెప్పారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీపై వేసిన కేసు నిలవదన్నారు. తెలంగాణ ప్రాంతంలోనూ ఉద్యమకారులపై పెట్టిన కేసులు నిలిచేవి కావని వాటి విషయంలో భయాందోళన చెందవద్దని సూచించారు. తెలంగాణ సాధన కోసం కేంద్రంపై పలురూపాల్లో ఒత్తిడి తీసుకు వస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తాము ఆత్మరక్షణలో పడ్డామనడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ ప్రజలు ఆత్మహత్యలకు దూరంగా ఉండాలని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె కేశవ రావు సూచించారు. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న వారిని ప్రజలు అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారని చెప్పారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications