వైయస్ జగన్ ఇంటికి అనుమతి పత్రం లేదు!

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి బతికున్న సమయంలో మొదటిసారి 2008లో వారు ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నారని, 2010లో ప్లాన్లో కొన్ని మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ రికార్డులను జిహెచ్ఎంసీ అధికారులు సిబిఐకి అప్పగించారు కూడా. కాగా మొదటిసారి ఆ భవనం కోసం సవ్యంగా అనుమతులు తీసుకున్నప్పటికీ రివైజ్డ్ ప్లాన్లో తప్పటడుగులు వేసినట్లు తెలుస్తోంది. రివైజ్డ్ ప్లాన్కు అనుమతులు లేవని సమాచారం.












Click it and Unblock the Notifications