నోటుకు ఓటు కేసులో అమర్ సింగ్కు బెయిల్

అనారోగ్యంతో బాధ పడుతున్న అమర్ సింగ్ నిమ్స్లో చేరిన విషయం తెలిసిందే. నిమ్స్ ఇచ్చిన వైద్య నివేదికను ఆయన ఈ నెల 12వ తేదీన హైకోర్టుకు సమర్పించారు. తనకు నిరంతరం వైద్య నిర్వహణ అవసరమని ఆయన కోర్టుకు చెబుకున్నారు. కేసుతో సంబంధం ఉందని భావిస్తున్నవారికి దూరంగా ఉండాలని కూడా హైకోర్టు ఆయనను ఆదేశించింది. తక్షణమే సింగపూర్లో వైద్య చికిత్స అవసరమని, అందుకు అనుమతించాలని అమర్ సింగ్ తరఫు న్యాయవాది వాదించారు. అయితే, అందుకు హైకోర్టు నిరాకరించింది.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications