వైయస్ జగన్ ఇంటి అనుమతులపై ప్రభుత్వం ఆరా
కాగా జగన్కు చెందిన లోటస్ పాండులో ఇంటి నిర్మాణ అంచనా నాలుగో రోజూ కొనసాగుతోంది. సిబిఐ, జిహెచ్ఎంసి అధికారులు జగన్ ఇంటి నిర్మాణ వ్యయంపై అంచనా వేస్తున్నారు. సోమవారంతో జగన్ ఇంటి పరిశీలన ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ సోదరి షర్మిళా ఇంట్లోనూ సిబిఐ కొలతలు తీసుకుంది. జగన్ అస్తుల కేసు విషయంలో సాక్షి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామకృష్ణా రెడ్డి ఉదయం సిబిఐ ముందు హాజరైన విషయం తెలిసిందే. మరోవైపు మైన్స్ డైరెక్టర్ సుశీల్ కుమార్ కూడా సిబిఐ ముందు హాజరయ్యారు.
Comments
English summary
State government is enquiring on YSRC Party president YS Jaganmohan Reddy's lotus pond from GHMC.
Story first published: Monday, October 24, 2011, 16:21 [IST]