అద్వానీ జన చైతన్య యాత్రలో ఆర్డీఎక్స్ బాంబు కలకలం

కాగా మధురైలో అద్వానీ కాంగ్రెసు పార్టీపై విరుచుకు పడ్డారు. పూర్తి అవినీతిలో కూరుకు పోయిన కాంగ్రెసు తన పార్టీ నేతలను కాపాడుకుంటూ మిత్ర పక్షాలపై చర్యలు తీసుకుంటుందని ధ్వజమెత్తారు. తాజా కుంభకోణాలకు కాంగ్రెసు పార్టీయే బాధ్యత వహించాలన్నారు. దీపావళి పర్వదినం కారణంగా అద్వానీ రెండు రోజుల పాటు తన యాత్రను వాయిదా వేసుకున్న తర్వాత శుక్రవారం మళ్లీ ప్రారంభించారు.
More From
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications