ఎమ్మెల్యేల రాజీనామాలు: ఫలించని బొత్స బుజ్జగింపులు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెసు అధిష్టానం తన మాటను నిలబెట్టుకోలేకపోయిందని, తెలంగాణలో పార్టీ సర్వనాశనమైందని రాజయ్య అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు నడిచేందుకు తెలంగాణ కోసం ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొనేందుకు సిద్ధపడ్డామని ఆయన చెప్పారు. తాము ఎప్పుడు కూడా పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ కన్నా ప్రజల ఆకాంక్షే ముఖ్యమని ఆయన అన్నారు అంతకు ముందుకు తెరాస శాసనసభ్యులు హరీష్ రావు, కెటి రామారావు కాంగ్రెసుకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న జూపల్లి కృష్ణారావు, సోమారపు సత్యనారాయణ, రాజయ్యలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం జూపల్లి కృష్ణారావు నివాసంలో జరిగింది.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications