ఉచిత సలహాలొద్దు: వైయస్ జగన్ పార్టీకి చంద్రబాబు

రైతుల్లో చైతన్యం తీసుకు వచ్చేందుకే 2వ తేది నుండి తాను రైతు పోరుబాట చేపడుతున్నట్లు చెప్పారు. వ్యవసాయం లాభసాటి కావాలని స్వామినాథన్ కమిటీ చేసిన సిఫార్సులపై లోతుగా చర్చ జరగాల్సి ఉందన్నారు. రాష్ట్రం మొత్తం అనారోగ్యం బారిన పడిందని ఎక్కడా లేని అంటువ్యాధులు ప్రబలుతున్నా వైద్య శాఖ నివారించలేక పోతుందన్నారు.












Click it and Unblock the Notifications