కారెక్కనున్న మరో ఆరుగురు టి - కాంగ్రెసు ఎమ్మెల్యేలు?

కాంగ్రెసుకు షాక్ తగలడం ఖాయమని, మరో ఐదారుగురు శానససభ్యులు తమ పార్టీలోకి వస్తున్నారని, తగిన సమయంలో వారి పేర్లను వెల్లడిస్తామని తెరాస నాయకులు అంటున్నారు. మరింత మంది కాంగ్రెసు తెలంగాణ శానససభ్యులు తమ పార్టీలోకి వస్తారని తెరాస అధినేత కె. చంద్రశేఖర రావు ముగ్గురు శానససభ్యులను తన పార్టీలోకి ఆహ్వానించే సందర్భంలో చెప్పారు. అయితే ఆయన ఎంత మంది వస్తారనే విషయం చెప్పలేదు. తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేసే కొద్దీ తమ పార్టీలోకి వలసలు పెరుగుతాయని తెరాస శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ అన్నారు. కొత్తగా తెరాసలోకి వచ్చిన ముగ్గురు శాసనసభ్యులు కూడా అదే విషయం చెబుతున్నారు.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications