కాంగ్రెసు ఎమ్మెల్యేలు అందుకే టిఆర్ఎస్లో చేరారు: కోదండరామ్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో రైతులు ఆత్మహత్యలు పెరిగి పోతున్నాయని సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు తెలంగాణ భవనంలో అన్నారు. తెలంగాణలో రైతులు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందన్నారు. రైతుల సమస్యలపై వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించక పోతే ఆందోళన చేస్తామన్నారు. వ్యవసాయం దండుగ అన్న చంద్రబాబు ఇప్పుడు రైతు యాత్రలు చేస్తే ఎవరూ నమ్మరన్నారు. మంత్రులే లక్ష్యంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళతామని సిరిసిల్ల శాసనసభ్యుడు కెటి రామారావు కరీంనగర్లో అన్నారు.












Click it and Unblock the Notifications