బాబుపై సురేఖ ఫైర్, టిడిపికి మద్దతన్న జగన్ ఎమ్మెల్యే

పోలవరం టెండర్ల విషయంలో తనపై వచ్చిన ఆరోపణలు ప్రజలు మరిచిపోయేలా చేయడానికే కెసిఆర్ కాంగ్రెసు ఎమ్మెల్యేలను తమ పార్టీ వైపు ఆకర్షిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేల చేరిక అంటూ కెసిఆర్ డ్రామా ఆడుతున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే తాము మద్దతిస్తామని మరో జగన్ వర్గం ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి వేరుగా అనంతపురం జిల్లాలో అన్నారు. కాంగ్రెసుతో ఒప్పందం వల్లే బాబు అవిశ్వాస తీర్మానానికి వెనక్కి వెళుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications