పెద్దల కోసం ఆ ఇద్దరు కోట్లు అడిగారు: శశికుమార్

గనుల లీజులకు సంబంధించి వంద తప్పులు తాను చూపిస్తానని ఆయన చెప్పారు. రాజగోపాల్, శ్రీలక్ష్మిలను వెంటనే అరెస్టు చేయాలని, లేదంటే వారు సాక్ష్యాలను తారుమారు చేస్తారని ఆయన అన్నారు. అక్రమాలను నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. తనకు గనులు లీజుకు ఇవ్వడానికి సాకులు చూపిన అధికారులు గాలి జనార్దన్ రెడ్డికి అక్రమంగా లీజుకు ఇచ్చారని ఆయన చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి తాను 25 సార్లు మొర పెట్టుకున్నానని ఆయన చెప్పారు. రాజగోపాల్, శ్రీలక్ష్మి తనను బెదిరించారని ఆయన ఆరోపించారు.
More From
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications