ఎమ్మార్ - ఎంజిఎఫ్ బాస్ గుప్తాకు సిబిఐ షాక్

అత్యవసరంగా తాను హాజరు కావాల్సిన ముఖ్యమైన పనులు ఉన్నాయని, ఢిల్లీకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని గుప్తా పదే పదే కోరినా సిబిఐ అధికారులు నిరాకరించారని తెలుస్తోంది. తన వెంట చార్టర్డ్ అకౌంటెంట్ (సిఎ)ను తీసుకురాకపోవడంతో ఆయన ఈ చిక్కుల్లో పడాల్సి వచ్చిందని అంటున్నారు. గుప్తాను సిబిఐ అధికారులు రోజంతా విచారించారని, ఎంతగా ప్రశ్నించినా తనకు ఏమీ తెలియదని, సిఎకే అన్నీ తెలుసునని సమాధానం ఇస్తూ పోయారని అంటున్నారు. సిఎనే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలుగుతాడని గుప్తా సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది.
గుప్తా తీరుకు విసిగిపోయిన సిబిఐ అధికారులు సిఎను ఇక్కడికి పిలవాలని చెప్పారని అంటున్నారు. అయితే, సిఎ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడని, నాలుగైదు రోజుల వరకు రాలేడని చెప్పి నేను వెళ్లవచ్చునా అని గుప్తా అడిగినట్లు తెలుస్తోంది. సిఎ తమ ముందుకు వచ్చే వరకు హైదరాబాదులోనే ఉండాలని సిబిఐ అధికారులు నిక్కచ్చిగా గుప్తాకు చెప్పారని తెలుస్తోంది.
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications