సిఎం కిరణ్ రచ్చబండలో జగన్ ఎమ్మెల్యే జయసుధ

రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాకు వచ్చే మూడేళ్లలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. మూడేళ్లలో తాము చెప్పినట్లుగా పదిహేను లక్షల ఉద్యోగాలు ఇస్తామని, వచ్చే డిసెంబర్ లోగా లక్ష ఉద్యోగాలు కేటాయిస్తామని చెప్పారు. రైతులకు వడ్డీ లేకుండా రూ.లక్ష రూపాయల వరకు రుణం, రూ.1300 కోట్ల వ్యయంతో ఉద్యోగ శిక్షణా కేంద్రాలు, రచ్చబండ రెండులో ఆరు లక్షల మందికి ఇళ్లు మంజూరు, పొదుపు సంఘాలకు ఏడు శాతం వడ్డీకే రుణాలు ఇవ్వనున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications