రాజీనామాలపై అసెంబ్లీ లోపు స్పీకర్ నిర్ణయం

తెలంగాణ అంశంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు రెండో సారి రాజీనామాలు చేశారు. తెలంగాణ నగారా సమితి నాయకుడు నాగం జనార్దన్ రెడ్డితో పాటు నలుగురు తెలుగుదేశం శాసనసభ్యులు శాసనసభా సభ్యత్వాలకు పార్టీకి రాజీనామాలు చేశారు. తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు కూడా రాజీనామాలు చేశారు. వారు కాకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన 26 మంది శాసనసభ్యులు రాజీనామాలు చేశారు. రాజీనామాలు చేసిన ఒక్కో శాసనసభ్యుడిని పిలిపించి మాట్లాడి రాజీనామాలపై స్పీకర్ మనోహర్ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.












Click it and Unblock the Notifications