అబ్దుల్ కలాంకు అమెరికా ఎయిర్ పోర్టులో అవమానం

అయితే భారత దేశానికి రాష్ట్రపతిగా పని చేసినటువంటి, భారతరత్న అయిన కలాంను తనిఖీలు చేయడం పట్ల అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకుగాను అమెరికా క్షమాపణ చెప్పాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. కాగా 2009లోనూ న్యూఢిల్లీలో కలాంను పూర్తిగా తనిఖీ చేసి ఓ ఎయిర్ లైన్స్ అధికారులు అవమానపర్చారు. ఇలాంటి సంఘటన ఆయనకు ఎదురుకావడం ఇది రెండోసారి.












Click it and Unblock the Notifications