బాబు! నిజాయితీ నిరూపించుకో: బొత్స సత్తిబాబు

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో బాబు ఆస్తులపై పిటిషన్లు వేస్తే ఆయన కోర్టుకెళ్లి స్టేలు తెచ్చుకున్నారని ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు ఆరోపించారు. బాబు ఆస్తులపై విచారణను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఏలేరు, లిక్కర్ స్కాంలలో కేసులు వేస్తే స్టేలు తెచ్చుకున్నారన్నారు. బాబుపై ఏ కేసు వేసినా స్టే ద్వారా తప్పించుకో చూశారన్నారు. బాబు అవినీతిపరుడని పిల్లనిచ్చిన మామ, బావమరిది, అత్తగారు కూడా అన్నారని విమర్శించారు. దేశంలోనే అత్యంత ధనవంత రాజకీయ నాయకుడు బాబు అని తెహెల్కా ఎప్పుడో చెప్పిందన్నారు. బాబుకు చిత్తశుద్ధి ఉంటే కేసు విచారణ పూర్తయ్యేంత వరకు తన స్థానంలో టిడిపి అధ్యక్ష బాధ్యతలు వేరొకరికి అప్పగించాలన్నారు. తన నిజాయితీ నిరూపించుకున్న తర్వాతే ఆతను పార్టీ బాధ్యతలు తీసుకోవాలన్నారు.
More From
-
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే!











Click it and Unblock the Notifications