లగడపాటితో కలిసి భోంచేసిన తెలంగాణ ప్రాంత నేతలు

కాగా సమావేశం అనంతరం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రంపై సీమాంధ్ర నేతలను ఒప్పించేందుకే సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరకాల ప్రభాకర్ రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదన్నారు. రాష్ట్రం సామరస్యంగా విడిపోవాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటని ప్రశ్నించారు. స్పీకర్ చర్చలకు పిలిస్తే తమ రాజీనామాలు ఆమోదించమని కోరతామని చెప్పారు. అయితే స్పీకర్ నుండి తమకు ఎలాంటి ఆహ్వానం అందలేదన్నారు. సమావేశం అనంతరం కెకె, వివేక్ మాట్లాడకుండానే వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications