స్విచ్ వేస్తే బల్బు వెలిగేంత ఈజీకాదు: తెలంగాణపై కెకె
పార్లమెంటు సమావేశాలకు ముందే తెలంగాణపై ప్రకటన వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంటు సభ్యులలో విభేదాలు తెచ్చేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కాగా ఈ సమావేశానికి కెకెతో పాటు టిఆర్ఎస్ నేత నాయిని నర్సింహా రెడ్డి, నాగం వర్గం ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి, ఉస్మానియా జెఏసి హాజరయ్యారు.
Comments
keshav rao telangana congress osmania university hyderabad కేశవరావు తెలంగాణ కాంగ్రెసు ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్
English summary
Congress senior leader K Keshav Rao make controversial comments again on Telangana. He said Telangana is not like switch board and bulb.
Story first published: Friday, November 18, 2011, 16:13 [IST]