ప్రాణం తీసిన అసభ్య మెసేజ్లు, జిల్లాల్లో ముగ్గురు బలి

నల్గొండ జిల్లాలోని దేవరకొండలో ఏడవ తరగతి విద్యార్థి సెల్ ఫోన్ దొంగతనం చేయడంతో ప్రిన్సిపల్ అతనిని తీవ్రంగా చితకబాదాడు. అందరి ముందు దొంగతనం చేశాడంటూ ఉపాధ్యాయుడు కొట్టడంతో విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. ఆకతాయి వేధింపులకు ఖమ్మం జిల్లాలో ఓ విద్యార్థిని బలైంది. వైరా మండలం గరికపాడుకు చెందిన నర్మద డిగ్రీ చదువుతోంది. కొంతకాలంగా ఓ యువకుడు ఆమెను వేధింపులకు గురి చేస్తున్నాడు. అవి ఎక్కువ కావడంతో మనస్థాపం చెందిన ఆమె ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications