వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గాంధీ విగ్రహం ముందు టి-కాంగ్రెసు ఎంపీల ధర్నా
రాజ్యసభ సభ్యుడు కె కేశవ రావు యుపిని నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని మాయావతి అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని స్వాగతించారు. మాయావతి నిర్ణయం తెలంగాణకు ఉపయోగపడుతుందని చెప్పారు. కాగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణపై స్పీకర్కు వాయిదా తీర్మానం ఇస్తానని చెప్పారు. ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ ఇప్పటికే తెలంగాణపై వాయిదా తీర్మానం ఇచ్చింది.
Comments
keshav rao vivek k chandrasekhar rao telangana new delhi కేశవరావు వివేక్ కె చంద్రశేఖర రావు తెలంగాణ న్యూఢిల్లీ
English summary
Telangana Congress MPs make stir at Mahatma Gandhi statue at parliament and demanded for Telangana.
Story first published: Tuesday, November 22, 2011, 11:22 [IST]