గాంధీ విగ్రహం ముందు టి-కాంగ్రెసు ఎంపీల ధర్నా

రాజ్యసభ సభ్యుడు కె కేశవ రావు యుపిని నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని మాయావతి అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని స్వాగతించారు. మాయావతి నిర్ణయం తెలంగాణకు ఉపయోగపడుతుందని చెప్పారు. కాగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణపై స్పీకర్కు వాయిదా తీర్మానం ఇస్తానని చెప్పారు. ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ ఇప్పటికే తెలంగాణపై వాయిదా తీర్మానం ఇచ్చింది.












Click it and Unblock the Notifications