కోనేరు ప్రసాద్ పిటిషన్పై కోర్టు నిర్ణయం వాయిదా

అండర్ ట్రయల్ ఖైదీగా కోనేరు ప్రసాద్ ప్రస్తుతం హైదరాబాదులోని చంచల్గుడా జైలులో ఉంటున్నారు. శ్రీకాకుళంలో హెవీ మెటల్స్ తయారు చేస్తున్న రెండు కంపెనీలు ట్రైమెక్స్ శాండ్స్, ట్రైమెక్స్ ఇండస్ట్రీస్లకు తాను డైరెక్టర్గా ఉన్నానని, వివిధ దేశాల్లోని కంపెనీలతో కలిసి తాను పనిచేస్తున్నానని, తాను 2009 వరకు దుబాయ్కి చెందిన ఎన్నారైనని, ప్రస్తుతం భారత్లో స్థిరపడ్డానని ఆయన తన పిటిషన్లో చెప్పుకున్నారు. తన సంపన్నమైన జీవశైలిని, ఆరోగ్యకారణాలను చూపుతూ తనను ప్రత్యేక తరగతి ఖైదీగా గుర్తించాలని ఆయన కోర్టును కోరారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications