వైయస్ జగన్ వర్గంలో కోవర్టులు, ఎమ్మెల్యేల ఆందోళన

ప్రభుత్వంపై తెలుగుదేశం ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చే విషయంపై వైయస్ జగన్తో చాలా మంది శానససభ్యులు విభేదించినట్లు చెబుతున్నారు. అవిశ్వాసానికి మద్దతిచ్చి ప్రభుత్వాన్ని కూలగొట్టి మధ్యంతర ఎన్నికలను ఎదుర్కోవాలని జగన్ భావిస్తుండగా, అందుకు భిన్నంగా కొంత మంది శానససభ్యులు ప్రతిస్పందించినట్లు తెలుస్తోంది. అవిశ్వాసానికి మద్దతిస్తే తాము ఇబ్బందుల్లో పడుతామని కొంత మంది శానససభ్యులు అభిప్రాయపడుతున్నట్లు చెబుతున్నారు.
అదంతా ఒక ఎత్తయితే, సమావేశం వివరాలను కొంత మంది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పూసగుచ్చినట్లు వివరించినట్లు తెలుస్తోంది. దానివల్ల జగన్ నుంచి తమ వైపు ఇంకా ఎంత మంది రాగలరనే అంచనాకు వచ్చి కిరణ్ కుమార్ రెడ్డి వారిని తన వైపు లాగేందుకు తగిన వ్యూహాన్ని ఎంచుకోవడానికి అది ఉపయోగపడుతోందని, దాంతో సమావేశం నిర్వహించడం వల్ల ఇబ్బందులే ఎక్కువగా వచ్చాయని జగన్ వర్గం భావిస్తున్నట్లు సమాచారం. అయితే, జగన్ వర్గం పూర్తిగా ఒకే మాట మీద లేకపోవడమనేది పెద్ద ఇబ్బందిగా మారిందని అంటున్నారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications