వైయస్ జగన్ వర్గంలో కోవర్టులు, ఎమ్మెల్యేల ఆందోళన

ప్రభుత్వంపై తెలుగుదేశం ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చే విషయంపై వైయస్ జగన్తో చాలా మంది శానససభ్యులు విభేదించినట్లు చెబుతున్నారు. అవిశ్వాసానికి మద్దతిచ్చి ప్రభుత్వాన్ని కూలగొట్టి మధ్యంతర ఎన్నికలను ఎదుర్కోవాలని జగన్ భావిస్తుండగా, అందుకు భిన్నంగా కొంత మంది శానససభ్యులు ప్రతిస్పందించినట్లు తెలుస్తోంది. అవిశ్వాసానికి మద్దతిస్తే తాము ఇబ్బందుల్లో పడుతామని కొంత మంది శానససభ్యులు అభిప్రాయపడుతున్నట్లు చెబుతున్నారు.
అదంతా ఒక ఎత్తయితే, సమావేశం వివరాలను కొంత మంది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పూసగుచ్చినట్లు వివరించినట్లు తెలుస్తోంది. దానివల్ల జగన్ నుంచి తమ వైపు ఇంకా ఎంత మంది రాగలరనే అంచనాకు వచ్చి కిరణ్ కుమార్ రెడ్డి వారిని తన వైపు లాగేందుకు తగిన వ్యూహాన్ని ఎంచుకోవడానికి అది ఉపయోగపడుతోందని, దాంతో సమావేశం నిర్వహించడం వల్ల ఇబ్బందులే ఎక్కువగా వచ్చాయని జగన్ వర్గం భావిస్తున్నట్లు సమాచారం. అయితే, జగన్ వర్గం పూర్తిగా ఒకే మాట మీద లేకపోవడమనేది పెద్ద ఇబ్బందిగా మారిందని అంటున్నారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications