కిషన్జీ ఇతివృత్తంతో సినిమా తీస్తా: నారాయణమూర్తి

కిషన్జీ అంత్యక్రియలకు భారీగా ప్రముఖులు, ప్రజలు తరలి వచ్చారు. విరసం నేత వరవర రావు, ప్రజా గాయకుడు గద్దర్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తదితరులు వచ్చారు. ఎంపీ వివేక్ ఆయనకు నివాళులర్పించారు. కాగా కిషన్జీది ముమ్మాటికి హత్యేనని అందుకు ప్రతీకారం తీర్చుకుంటామని మావోయిస్టులు ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications