రామోజీరావుకు ఏడేళ్ల జైలు శిక్ష పడాలి!: ఎంపీ ఉండవల్లి

రామోజీని ప్రాసిక్యూట్ చేయాలని తాను హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తానన్నారు. ఆయన కేసులో తన వాదన వినిపించేందుకు ఇంప్లీడ్ చేయాలని గతంలో సుప్రీం కోర్టును కోరానని ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించానన్నారు. రామోజీపై నాలుగు రిట్ పిటిషన్లు దాఖలు చేస్తానని చెప్పారు. చంద్రబాబు హయాంలో మార్గదర్శి షేర్ విపరీతంగా పెరిగిందని విమర్శించారు. కో ఆపరేటివ్ బ్యాంకులను మూసివేయించారని ఆరోపించారు. నాపై పరువు నష్టం దావా వేయాలని చూసి రామోజీ సెల్ఫ్ గోల్ చేసుకున్నారన్నారు.
More From
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications