జనవరి బాగుంది, ఈద్ అనలేదు: తెలంగాణపై చిదంబరం

కిషన్జీది బూటకపు ఎన్కౌంటర్ కాదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. మావోయిస్టులు ఆయుధాలు వీడి చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. ఆయుధాలు వీడితే 72 గంటల్లో చర్చలకు సిద్ధమన్నారు. హింసకు ఏ పరిస్థితుల్లోనూ కేంద్రం తలొగ్గదన్నారు. మావోయిస్టుల హింస ఇంకా కొనసాగుతోందని ఈ నెలలో వారి దాడిలో ముగ్గురు జవాన్లు, 27మంది పౌరులు మృత్యువాత పడ్డారన్నారు. ఎన్కౌంటర్లను కేంద్రం ప్రోత్సహించదన్నారు. రాజకీయ సమస్యల పరిష్కారానికి ఆయుధాలు పట్టడం సరికాదన్నారు.
More From
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications