2జి స్పెక్ట్రమ్ స్కామ్ కేసులో చండోలియాకు బెయిల్

2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో సుప్రీం కోర్టు, హైకోర్టు ఇప్పటికే 11 మంది నిందితులకు బెయిల్ మంజూరు చేశాయని, విచారణకు చాలా సమయం పడుతుందుని, వారితో సమానంగా తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టుకు విన్నవించుకున్నారు. అప్పటి మంత్రి ఆదేశాలను మాత్రమే చండోలియా పాటించారని, చండోలియాపై ఆరోపణలు నిరాధారమైనవని ఆయన తరఫు న్యాయవాది కోర్టు ముందు చెప్పారు. స్వాన్ టెలికం ప్రమోటర్ షాహిద్ ఉస్మాన్ బాల్వాకు సిబిఐ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. డిఎంకె పార్లమెంటు సభ్యురాలు కనిమొళి, తదితరులు ఇప్పటికే బెయిల్పై విడుదలయ్యారు.
More From
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications