ఎమ్మెల్యేల చర్చలు, హైదరాబాదుకు వైయస్ జగన్

కాగా, గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్ర చేస్తున్న వైయస్ జగన్ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ వస్తున్నారు. ఆయన తన వర్గానికి చెందిన శానససభ్యులతో చర్చలు జరిపే అవకాశాలున్నాయి. శని, ఆదివారాలు కూడా శాసనసభా సమావేశాలు జరుగుతుండడంతో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై జగన్ శానససభ్యులతో చర్చలు జరుపుతారు. తెలుగుదేశం ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తామని వైయస్ జగన్ ఇప్పటికే ప్రకటించారు. అందువల్ల తన వర్గం శాసనసభ్యులు అనర్హత వేటుకు కూడా సిద్ధపడి అవిశ్వాసానికి మద్దతు ఇచ్చేలా చూడాలని ఆయన అనుకుంటున్నారు.
More From
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications