మాటపై నిలబడే వారే జగన్‌కు కావాలి: సబ్బం హరి

sabbam hari
విశాఖపట్నం: మాటపై నిలబడగలిగే వారే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి కావాలని అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి శనివారం మీడియాతో అన్నారు. అలా మాటపై నిలబడగలిగే వారే జగన్‌తో శాశ్వతంగా ఉంటారని చెప్పారు. మాటపై నిలబడలేని వారు జగన్‌తో ఉండరని చెప్పారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందలేక పోయిందని విమర్శించారు.

అందుకే తెలుగుదేశం పార్టీ పెట్టే అవిశ్వాసానికి జగన్ తన మద్దతు ప్రకటించారని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలతో, అన్ని పార్టీలూ, కాంగ్రెసులో ఉన్న మెజార్టీ ఎమ్మెల్యేలు కొత్త ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ప్రజల మన్ననలు పొందలేని ప్రభుత్వం పరిపాలించడానికి అర్హమైనది కాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+