కెసిఆర్ ఆస్తులపై విచారణ జరపాలి: మోత్కుపల్లి

దొంగతనంగా, అక్రమంగా సంపాదించిన కేసిఆర్ ఆస్తులు బయటకు రావాలన్నారు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ కెసిఆర్ ఏజెంటుగా మారారని విమర్శించారు. తెలంగాణ ముసుగులో తమ పార్టీ నేతలపై టిఆర్ఎస్ దాడులు చేస్తుందని విమర్శించారు. కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వ విధానాలు చెప్పకుండా మంత్రులు ఇబ్బందులను ఏకరువు పెట్టారని, ప్రజా సమస్యల ప్రస్తావనే లేదని ఆరోపించారు.












Click it and Unblock the Notifications