ఎపిపిఎస్సీలో గోల్మాలంటూ కెసిఆర్ కూతురు ఆందోళన

బాధిత విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. తెలుగు మీడియం విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తెలుగు ప్రొఫెసర్లతో దిద్దించకుండా ఇంగ్లీష్ ప్రొఫెసర్లతో దిద్దించారని విమర్శించారు. కాగా ఆందోళన చేస్తున్న గ్రూప్-1 అభ్యర్థులు, కవితను ఎపిపిఎస్సీ కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య చర్చలకు పిలిచారు. కాగా తెలంగాణ విద్యార్థుల పట్ల సిఎం కిరణ్ కుమార్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టిఆర్ఎస్ ఎమ్మెల్యే కెటి రామారావు విమర్శించారు. విద్యార్థులు ఉద్యమంలో పాల్గొన్నందుకే సిఎం వారిని టార్గెట్ చేశారన్నారు. సీమాంధ్ర అధికారులపై తెలంగాణ ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. తెలంగాణకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సిఎం ప్రకటించిన లక్ష ఉద్యోగాల్లో తెలంగాణకు ఎన్ని ఉద్యోగాలో చెప్పాలన్నారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications