సభలో ఉండవల్లి గీతాబోధ, శ్లోకాలతో కట్టిపడేసిన వైనం

శ్రేష్టులు చెప్పిన దాన్ని మరోపాట లేకుండా పాటించాలని గీతలో ఉంది, కానీ పార్లమెంటు నిబంధనల ప్రకారం మనం నడుచుకుంటున్నామా? 120 కోట్ల జనాభా సమస్యల్ని చర్చించాల్సిన సభ్యులు చర్చను మానేసి రోజూ పార్లమెంటును అడ్డుకుంటున్నారన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు శ్లోకాలు పాడి వాటిని వివరించి అందరినీ ఆకట్టుకున్నారు.












Click it and Unblock the Notifications