ప్రతీక్ అంత్యక్రియలు: బోరున విలపించిన కోమటిరెడ్డి
ప్రతీక్ రెడ్డి అంత్యక్రియలకు కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి్, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రులు జానా రెడ్డి, శ్రీధర్ బాబు, సునీతా లక్ష్మారెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్, సిపిఎఁ నేత నోముల నరసింహయ్య, సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి వచ్చారు. పార్టీలకు అతీతంగా నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడి అంత్యక్రియలకు హాజరయ్యారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఓదార్చడానికి వారు తీవ్రంగా ప్రయత్నించారు.
Comments
English summary
Last rituals of former minister Komatireddy Venkat Reddy's son Pratheek Reddy was completed in Hyderabad.
Story first published: Wednesday, December 21, 2011, 15:56 [IST]